సూపర్ స్టార్ మహేష్ బాబు   ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.వరుస సినిమాతో బిజీగా వున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా.అయితే తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుమరియు  త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇకపోతే ఇది ప్రేక్షకులకు తెలిసిన విషయమే. మహేష్, త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. హీరోగా మహేష్ బాబుకు 28వ సినిమా .ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్  ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఇదిలావుంటే మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించనున్నారని కొన్ని రోజుల క్రితం వినిపించింది.అయితే అసలు నిజం ఏంటంటే... విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇక  అందులో కొన్ని గ్రే షేడ్స్ ఉంటాయి. కాగా విజయ్ సేతుపతి రీసెంట్‌గా కథ, అందులో తన క్యారెక్టర్ గురించి విన్నారు. ఇదిలావుంటే ఇక సినిమాలో నటించడం తనకు సంతోషం అంటూ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం కూడా చేశారు.ఇకపోతే ఆగస్టు నుంచి స్టార్ట్ కానున్న SSMB 28 ఫస్ట్ షెడ్యూల్‌లో విజయ్ సేతుపతి కూడా జాయిన్ కానున్నారు.

అయితే హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనేది ప్రస్తుతానికి ప్లాన్. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు. కాగా స్పీడుగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇదిలావుంటే మహేష్ బాబు సరసన పూజా హెగ్డే  కథానాయికగా నటించడం జరిగింది. అయితే ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.ఇకపోతే వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంచితే ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి మరియు కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, అందించగా  ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: