కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్  గురించి మనందరికీ తెలిసిందే.అయితే ఈయన  ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం విక్రాంత్ రోణ.పోతే  అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న థియేటర్లలో గ్రాండ్‏గా రిలీజ్ అయ్యింది.ఇకపోతే ఉదయం నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.కాగా పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక  ఈ క్రమంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ.. ప్రభాస్ తో పనిచేయడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అయితే “ప్రభాస్ చాలా మంచి మనస్సు కలవాడు. ఇక నేను అతడిని ఒకసారి కలిశాను. మేము ఇద్దరం కలిసి సినిమా చేసేందుకు నేను సిద్ధమే. నాకు ఇష్టమే. అయితే కానీ విలన్ గా మాత్రమే నేను నటించను.ఇక  నేనెప్పుడూ కథానాయికుడిగానే నటించాను. అయితే కేవలం దబాంగ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాను.ఇక  నాకు విలన్ పాత్రలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం నాకు అభ్యంతరం లేదు. అయితే కానీ ఎప్పుడూ విలన్ పాత్రలలో నటించడం మాత్రం ఇష్టం లేదు. ఇకపోతే సల్మాన్ సర్ సినిమాలో విలన్ గా నటించడంలో నేను చాలా సంతోషించాను.

ఇకపోతే కానీ నేనెప్పటికీ అలా ఉండాలనుకోవడం లేదు. ఇదిలావుంటే ప్రభాస్ కు నాకు మంచి పాత్రలు ఉంటే మల్టీస్టారర్ చేయడానికి నేను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చారు” సుదీప్. ఈ విషయం పక్కన పెడితే ఇక పన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆయన నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్  సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఇక ఆ సినిమా అనంతరం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రభాస్ నటించిన రాదేశ్యామ్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు పూజా హెగ్డే కలిసి జంటగా నటించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక దీని అనంతరం ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ప్రభాస్ నటించిన ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: