ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ ఇటీవల వెండితెరపై కూడా ఏలుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక తెలుగు, మలయాళం, తమిళ్ వంటి వాటిలో నటిగా తన పేరుని విస్తరింప చేసుకోనేలా చేస్తుంది. ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాల్లో నటిస్తూ ఎదురులేని నటిగా పేరు పొందుతోంది. ఇక తన కెరియర్లో రంగం స్థలం సినిమా మాత్రం కీలకమైన మార్పును తీసుకువచ్చిందని చెప్పవచ్చు. అనసూయ బుల్లితెరతో పాటు వెండితేరపై కూడా ఈజీగా బ్యాలెన్స్ చేయగలరు ఇక తన ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఆసాదారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో వరుస ఫోటో షూట్లతో సంపాదించుకుంటోంది అనసూయ.అయితే ఈ మధ్యకాలంలో ఇతర కారణాల చేత జబర్దస్త్ గుడ్ బై చెప్పింది అనసూయ దీంతో తన కెరియర్ పై బాగా దృష్టి పెట్టి ఇటీవల కొన్ని ఆసక్తికరమైన సినిమాలలో కూడా నటించడానికి సిద్ధమైనది. విహారయాత్రలకు కూడా వెళ్లడం చాలా కష్టంగా మారిపోయిందట అనసూయకు. అందుకే తాజాగా బ్యాంకింగ్ బీచ్ లో తన సమయాన్ని అక్కడ గడపడానికి వెళ్లినట్లు తన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో అనసూయ మేకప్ ప్లస్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నట్లుగా ఉన్నది తన అందమైన చిరునవ్వుతో ఎంతో నేచురల్ గా కనిపిస్తున్నది అనసూయ.బ్లూ కలర్ క్రాఫ్ట్ షార్ట్ తో ఫీజులు అదిరిపోయే ఫోజులను ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో యూజర్లను పెంచుకుంటూ. ఇతర ద్వేషాలను పట్టించుకోని సమయం లేని సెలబ్రిటీగా ప్రస్తుతం మారిపోతుంది ప్రతిరోజు లక్షలలో పారితోషం అందుకుంటూ తన రేంజ్ను అమాంతం పెంచుకుంటూ వెళ్తోంది ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్లు రంగమార్తాండ సినిమాలో, అల్లు అర్జున్ తో పుష్ప సినిమా సీక్వెల్ లో కీలకమైన పాత్రలో నటిస్తున్నది ఇక వీటితోపాటు విజయ్ సేతుపతి తో కూడా తమిళంలో ఒక సినిమాలో నటించబోతోంది అని మలయాళం లో అగ్ర కథానాయకుడుతో ఒక సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: