యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవలే రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తట్టుకోలేదు ప్రభాస్. తాజాగా ప్రస్తుతం తన తర్కెక్కించే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే చిత్రీకరించడం జరుగుతోంది. ఇక అభిమానుల సైతం తన నటిస్తున్న సినిమాల అప్డేట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సలార్ సినిమా పైన ఇప్పటికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్ కోసం అభిమానుల సైతం తాజాగా ఎదురుచూస్తున్నారు ఇక వారికి ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు మేకర్స్.


సలార్ సినిమాని వచ్చేయేడాది సెప్టెంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభాస్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫోటో విషయానికి వస్తే.. ప్రభాస్ పదునైన ఆయుధాలతో చాలా పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక సలార్ నుంచి స్పెషల్ అప్డేట్ రావడంతో అభిమానులు సైతం చాలా ఖుషీ గా అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హుంబాలే ఫిలిం ఈ సినిమాని నిర్మిస్తున్నది చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తున్నది.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్లో చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది.సలార్  మాత్రమే కాకుండా ఆది పురష్, ప్రాజెక్టుకే, ఇది ఇటువంటి చిత్రాలలో కూడా నటిస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇంకా ఏది కూడా ప్రకటించలేదు. ఇక రాబోయే రోజులలో వీటి గురించి పలు అప్డేట్స్ కోసం అభిమానులు సినీ ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలు అన్ని అత్యధిక భారీ బడ్జెట్లోనే తెరకెక్కించడం జరుగుతోంది.. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: