ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్స్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.అయితే  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ హీరోలకి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడగా తాజాగా ఈ లిస్టులోకి విజయ్ దేవరకొండ కూడా చేరారు. కాగా బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఇకపోతే  పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.అంతేకాదు  అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు.పోతే విజయ్ దేవరకొండ విషయానికి వస్తే లైగర్ సినిమాతో పానీ ఇండియా స్టార్ గా మారబోతున్న విజయ్, ఇంకా లైగర్ సినిమా విడుదల కాకముందే ప్రేక్షకులు అతనికి జేజేలు కొడుతున్నారు.

అయితే లైగర్ సినిమా విడుదల కాకముందే పాన్ ఇండియా స్టార్ గా విజయ్ దేవరకొండ ని పిలుస్తున్నారు.ఇక  అల్లు అర్జున్ ఇటీవలే కెఎఫ్ సి తో పాటు కోక్ వంటి డాన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన విషయం తెలుసిందే. అయితే వీటితో పాటుగా పలు రకాల బ్రాండ్స్ అల్లు అర్జున్ ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక  ఎందుకోసం ముంబైలో ఒక ప్రత్యేకమైన బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు బన్నీ. పోతే గతంలో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పలు రకాల బ్రాండ్స్ కు ప్రమోటర్ గా పనిచేసినప్పటికీ ఆ తరువాత యాడ్స్ పై అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు.ఇదిలావుంటే ఇక ఆర్ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సృష్టించి, నెట్ ఫ్లిక్స్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకటి, రెండు బ్రాండ్స్ లో కనిపించినప్పటికీ..

 ఆ తర్వాత ఇటువంటి సందడి చేయకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలావుంటే  ఒకవైపు అల్లు అర్జున్ కొత్త బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతుంటే ఎన్టీఆర్,రామ్ చరణ్ వెనుకబడి ఉండటం అభిమానులను కలవరపెడుతోంది.ఇక  ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన ఆస్కార్ ఎంట్రీ లభిస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ విషయం పై ఇప్పటివరకు పూర్తి సమాచారం రాలేదు. అయితే మరి ఇప్పటికైనా ఎన్టీఆర్, రామ్ చరణ్,అల్లు అర్జున్ తో బ్రాండ్స్ ప్రమోట్ విషయంలో పోటీ పడతారో లేదో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: