టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవి తేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన మూవీ తో హీరోగా వైష్ణవ తేజ్ తన కెరీర్ ను మొదలు పెట్టాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే వైష్ణవ్ తేజ్ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇది ఎలా ఉంటే తాజాగా వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా గిరిశయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి అదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా వైష్ణవ్ తేజ్ 'శంకర్ దాదా ఎం బి బి ఎస్'  మూవీ టైమ్ లో జరిగిన ఒక సంఘటన గురించి తాజాగా వివరించాడు.

శంకర్ దాదా ఎం బి బి ఎస్ మూవీ లో నేను ఎలాంటి హావభావాలు లేని పాత్రలో నటించాను అని , అయితే ఒక సన్నివేశంలో నవ్వడంతో పెద్దమామయ్య చిరంజీవి తనపై సీరియస్ అయ్యాడు అని హీరో వైష్ణవ తేజ్ తాజాగా తెలియ జేశారు. అలాగే వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' మూవీ కథ ను సుకుమార్ మరియు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మామయ్యకు చెప్పారు అని , ఆయన వెంటనే ఐడియా బాగుంది చేయండి అని చెప్పినట్లు , అలా నా మొదటి మూవీ స్టార్ట్ అయినట్లు పంజా వైష్ణవ్ తేజ్ తాజా ఇంటర్వ్యూ లో  భాగంగా చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: