సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  పుష్ప.కాగా  ఈ సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ అయ్యింది. ఇక దాంతో పుష్ప-2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.అయితే  రీసెంట్ గా పుష్ప 2 సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇక రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెలలో (సెప్టెంబర్‌) మొదలుకానుంది.అయితే  ఈ నేపధ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి బయటకు వచ్చింది. ఈ అప్‌డేట్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇకపోతే  అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఇంతకీ ఏమిటా ఆప్డేట్ అంటే...ఈ చిత్రంలో సాయి పల్లవి చేయబోతోందని.కాగా మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర పది నిముషాలు మాత్రమే ఉంటుంది. ఇక అదీ సెకండాఫ్ లో వస్తుంది.

 అయితే ఆమె ఓ గిరిజన యువతిగా కనిపించనుంది.ఇకపోతే  అల్లు అర్జున్ కు సంభందించిన ఓ కీలకమైన సమాచారం కోసం ఆమె దగ్గరకు వస్తారని, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఇంట్రస్టింగ్ గా ఉంటాయని చెప్తున్నారు. అయితే  మొదట సాయి పల్లవి...ఇంత చిన్న గెస్ట్ రోల్ లాంటి పాత్రకు ఒప్పుకోలేదని ,కానీ మొత్తం ఆమెపై డిజైన్ చేసిన సీన్స్ చూసిన వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీలేదు. ఇదిలావుంటే మరో ప్రక్క సాయి పల్లవి పాత్రకు ఓ పాట ఉంటుందని, అది హైలెట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.ఆఐతే రీసెంట్ గా సంగీత దర్శకుడు రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుష్ప-2 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కాగా పుష్ప చిత్రం ఎవరూ ఊహించని విధంగా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది.ఇక  గ్లోబల్‌ సినిమాగా గుర్తింపు పొందింది. అయితే  పుష్ప-2 అంతకుమించి ఉంటుంది. ఇక సుకుమార్‌ రాసిన కథ నెక్ట్స్‌ లెవల్లో ఉంది. నాక్కూడా చాలా ఎగ్జైట్‌ చేసిందీ కథ. మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా కథ ఉంటుందని చెప్పగలను. అంతేకాదు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కాకుండా సినిమా లవర్‌గా చెబుతున్నాను అన్నారు.అయితే ప్రస్తుతం ఇండియా వైడ్‌గా ఎంతో ఆసక్తి కనబరుస్తున్న చిత్రం 'పుష్ప : ది రూల్'. ఇక మొదటి భాగం సక్సెస్‌తో ఊపందుకున్న అంచనాల్ని అందుకోడానికి సుకుమార్ అండ్ టీమ్ చాలా కష్టపడుతోంది. అయితే  స్ర్కిప్ట్ మీద చాలా సమయం వెచ్చించడం వల్ల సినిమా అనుకున్న టైమ్‌కు పట్టాలెక్కలేకపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: