అక్కినేని
నాగచైతన్య హీరోగా ఇప్పుడు పలు సినిమాలో రూపొందపోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాటి లో ఒకటి ద్విభాషా చిత్రం గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం కూడా ఒకటి. తమిళనాడు లో భారీ స్థాయిలో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తు న్నారు. కృతి శెట్టి
హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా ఇప్పటికే మొదలయ్యింది.
పోయిన ఏడాది
లవ్ స్టోరీ సినిమాతో మంచి
సక్సెస్ అందుకున్న
నాగచైతన్య ఈ ఏడాది విడుదల చేసిన ఊపిరి సినిమాతో ఆ
సక్సెస్ ను కంటిన్యూ చేయలే కపోయాడు. దానికి తోడు ఆ
సినిమా భారీ డిజాస్టర్ అవడం
నాగచైతన్య అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. దాంతో ఈసారి చేయబోయే సినిమాతో తప్పకుండా ప్రేక్షకులను అల రించాలని రెగ్యులర్ సినిమాలు చేసే దర్శకుడిని కాకుండా విభిన్నమైన సినిమాలను రూపొందించే దర్శకుడైన వెంకట్ ప్రభు ను సెలెక్ట్ చేసుకున్నాడు. మరి వీరి కాంబినే షన్ లో వచ్చే
సినిమా ఏ విధమైన విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడవలసినదే.
ఇకపోతే
మాస్ చిత్రాల దర్శకుడైన
పరశురామ్ దర్శకత్వంలో కూడా
నాగచైతన్య ఓ
సినిమా చేయబోతున్నాడని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నా యి. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట
సినిమా తర్వాత ఈ దర్శకుడు నాగచైతన్యతో
సినిమా చేయడం విశేషం. ఈ విధంగా
నాగచైతన్య ఇద్దరు భారీ దర్శకులతో సి నిమాలు చేయడం నిజంగా ఆయనకు మంచి
సక్సెస్ లు తెచ్చిపెడతాయి అనడానికి నిదర్శనం. మరి ఈ సినిమాలు
నాగచైతన్య కోరుకున్న విధంగా భారీ సక్సెస్ను తెచ్చిపెడతా యి అనేది చూ డాలి. ఈ చిత్రం తర్వాత కూడా ఆయన చేయబోయే సినిమాలకు సంబంధించిన భారీ దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాడు.