మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయిన శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించినా కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. అలాంటి సమయం లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ తో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

గబ్బర్ సింగ్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న శృతి హాసన్ ఆ తర్వాత వరస పెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శృతి హాసన్ , రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన ఒక మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. బాలకృష్ణ సరసన ఒక మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 
\
ఇలా వరస మూవీ లలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శృతి హాసన్ బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: