నందమూరి నరసింహ బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకుల లో ఒకరు అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తేరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా తెరకెక్కుతుంది. దానితో ఈ మూవీ ప్రస్తుతం ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఒక టీజర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఎన్ బి కె 107 మూవీ లో అరవింద్ స్వామి ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఎన్ బి కె 107 మూవీ లో శృతి హాసన్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  వరలక్ష్మీ శరత్ కుమార్మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. దునియా విజయ్మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో నటించనుండగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించనున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: