బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా యొక్క టైటిల్ ఇంకా నిర్ణయించకపోవడం నందమూరి అభిమానులను ఎంతగా నో ఆగ్రహ పరుస్తుంది. అఖండ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ మసాలా సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సం బంధించిన టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎంతటి స్థాయిలో వారిని అలరించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఇంతటి భారీ నేపథ్యమున్న సినిమాకు ఎలాంటి టైటిల్ నిర్ణయిస్తారు అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. నంద మూరి బాలకృష్ణ కూడా పలు టైటిల్స్ ను పరిశీలించి ఈ సినిమాకు ఏదో ఒకటి ఫిక్స్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మొదలయ్యి ఎన్ని రో జులు అవుతున్నా కూడా ఇంకా టైటిల్ నిర్ణయించకపోవడం వెల్లడించకపోవడం పట్ల అందరూ నిరాశను వ్యక్తపరుస్తున్నారు. తొందరగా దీనికి సంబంధించిన టైటిల్ ను వెల్లడించి అ భిమానుల ఆసక్తిని అర్థం చేసుకోవాలని వారు భావిస్తున్నారు. 

శృతిహాసన్ కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తూ ఉండగా వచ్చే ఏడాది ఈ సిని మాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొన్నటిదాకా ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనే ఆలోచన చేసినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ సినిమా షూటిం గులు ఆగిపోవడం వల్ల ఈ సినిమా యొక్క షూటింగ్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉందట. దాంతో ఆ బ్యాలెన్స్ ను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయా లని వారు భావిస్తున్నారు. తొంద ర్లోనే దీనికి సంబంధించి ఒక స్పష్టతను కూడా చిత్ర బృందం ఇవ్వనుంది. ఇప్పటికైతే ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ను పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుంది చిత్ర బృందం. 

మరింత సమాచారం తెలుసుకోండి: