తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా వెలుగొంది ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఎంతగానో ఇబ్బందులు పడుతుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ఎంతోమంది టాప్ హీరోల సరసన నటించిన అందం అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్గా ఎదిగింది అని చెప్పాలి.

 అయితే తెలుగులో ఆమె కెరియర్ బాగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పరిచయం అయ్యి అక్కడ సినిమాలను చేసి పొరపాటు చేసిందని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు కారణం ఏమిటంటే తెలుగులో మంచి సినిమా అవకాశాలు వస్తున్న దానిని కాలతన్ని అక్కడ ప్రాప సినిమాలను ఎంచుకోవడం ఆమె కెరియర్ కు ఏమాత్రం ఉపయోగం పడలేదు ఫలితంగా బంగారం లాంటి టాలీవుడ్ కెరియర్ నాశనం అయ్యిందనే చెప్పాలి ప్రస్తుతం ఆమె తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు హీరోయిన్గా చేస్తుంది అన్న నమ్మకం కూడా లేదు బాలీవుడ్ లో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది.


అక్షయ్ కుమార్ సరసన ఆమె భరోసా సినిమాలో చేయడం అందరిలో కొంత ఆసక్తిని కలిగిస్తున్న అవి బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవడం ఈమెకు ఏమాత్రం గుర్తింపు రావడం లదని చెప్పాలి. తాజాగా రాక్షసుడు రీమేక్ సినిమాను బాలీవుడ్  అక్షయ్ కుమార్ చేసిన విషయం తెలిసిందే. ఓటిటిలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్దగా ఆదరణ చూపించకపోవడంతో ఈ సినిమాను ఫ్లాప్ గా పరిగణించింది బాలీవుడ్ ట్రేడ్ బృందం తినే పద్యంలోనే ఇందులో హీరోయిన్గా చేసిన రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈమె మరొక ప్లాపును ఎదుర్కొన్నట్లు అయ్యింది బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరి దాదాపుగా ఆమె కెరియర్ ముగిసిపోయినట్లుగానే చెప్పాలి కాబట్టి ఆమెకు ఏ సినిమా విజయాన్ని తెచ్చి పెడుతుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: