తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉన్న హీరో లలో ఒకరు అయిన శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించగా , రీతు వర్మమూవీ లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , ప్రియదర్శి జ్ వెన్నెల కిషోర్మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఒకే ఒక జీవితం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఒకే ఒక జీవితం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసు కుందాం.

నైజాం : 68 లక్షలు .
సీడెడ్ : 10 లక్షలు .
యూ ఏ : 15 లక్షలు .
ఈస్ట్ : 10 లక్షలు .
వెస్ట్ : 8 లక్షలు .
గుంటూర్ : 10 లక్షలు .
కృష్ణ : 10 లక్షలు .
నెల్లూర్ : 6 లక్షలు .
3 రోజులకు గాను ఒకే ఒక జీవితం మూవీ రెండు తెలుగు రాష్టలలో 1.37 కోట్ల షేర్ , 2.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక , తమిళ నాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 40 లక్షలు .
ఓవర్ సీస్ లో : 1.10 కోట్లు .
మూడు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక జీవితం మూవీ 4.72 కోట్ల షేర్ , 9.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఒకే ఒక జీవితం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను వసూల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: