తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించగా శ్రీ కార్తీక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అక్కినేని అమలమూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ,  ప్రియదర్శి , వెన్నెల కిషోర్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చు కొని ప్రస్తుతం మంచు కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శర్వా నంద్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శర్వానంద్ ఇక పై తన పాత్రల ఎంపిక విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండనున్నట్లు , అలాగే శరీర బరువును పెంచాల్సి వస్తే ఆ పాత్రలను చేయానని చెప్పేస్తూనన్నట్లు , అలాగే ఇకపై ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు , పాత్రల కోసం మళ్లీ బరువును పెంచుకోవట్లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్ కావడానికి 9 నెలల సమయం పట్టిందని చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా వరస పరాజయలతో డీలా పడిపోయిన శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మళ్లీ ఫుల్ ఫామ్ లోకి తిరిగి వచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఒకే ఒక జీవితం మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కు తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: