మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికుల కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి కే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడి గా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర చుకున్నాడు . ఇది ఇలా ఉంటే ఆఖరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ , అల్లు అర్జున్ హీరో గా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన అలా వైకుంఠపురంలో మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా ఒక మూవీ ని తెరకెక్కి స్తున్నాడు .

మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ప్రారంభం అయ్యింది .  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి 3 మూవీ లను కూడా సెట్ చేసి పెట్టుకున్నాడు.  అందులో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు తో మూవీ ముగిసిన తర్వాత రానా తో ఒక మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే రానా తో మూవీ ముగిసిన తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ తో మూవీ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ తో మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో మూవీ ముగిసిన తర్వాత మరో మూడు మూవీ లను ఇప్పటికే కన్ఫామ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: