టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధ హీరోగా  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు కింగ్ నాగార్జున.అంతేకాకుండా  ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి సినిమా లు చేస్తున్న హీరోల్లో మన్మధుడు నాగార్జున ఒకరు.మన్మధుడు నాగార్జున అదే అందం, అదే ఫిట్ నెస్ తో యంగ్ హీరోలకు గట్టిపోటీనే ఇస్తున్నారు నాగార్జున.అయితే ఇప్పటికి కూడా ఈ వయసులో ఆయన అందాన్ని ఏ మాత్రం తగ్గిచుకోకుండా  వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు కింగ్ నాగార్జున. అంతేకాకుండా ప్రస్తుతం ఈయన మాటివిలో ప్రసారమవుతున్న బిగ్ బాస్6 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇదిలావుంటే ఇక ఇటీవలే బంగార్రాజు తో మంచి విజయాన్ని అందుకున్నారు నాగార్జున. అయితే ఇటు లతో పటు బిగ్ బాస్ గేమ్ షోను కూడా మానేజ్ చేస్తున్నారు నాగ్. అంతేకాదు అలాగే ఇటీవల బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బ్రహ్మాస్త్ర లో కీలక పాత్రలో నటించారు నాగ్.అయితే  రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ గా నిలిచింది. ఇక అలాగే ఇప్పుడు ఘోస్ట్ అనే చేస్తున్నారు నాగార్జున. అయితే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది.కాగా  ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ లో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఇకపోతే ఈ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగార్జున.కాగా  ఈ సందర్భంగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగార్జున.అయితే  దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తానని మనసులో మాట బయట పెట్టారు నాగ్. . రాజమౌళి దర్శకత్వంలో ఫుల్సి నిమా చేయాలని ఉందన్నారు. ఇక దాని గురించి రాజమౌళిని తాను తరచూ అడుగుతూనే ఉన్నానని కానీ, ప్రతిసారి చిరునవ్వే రాజమౌళి సమాధానం అవుతోందన్నారు. అయితే కథ సిద్ధమయ్యాకే దానికి తగ్గ నటులను వెతుకుతారన్నారు.. ఇక అలాంటి సమయం వచ్చినప్పుడే మేమిద్దరం కలిసి చేస్తాం అన్నారు నాగార్జున..!!

మరింత సమాచారం తెలుసుకోండి: