నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో.. యంగ్ హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలావుంటే అఖండ తరువాత ప్రస్తుతం తన కెరీర్‌లోని 107వ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు బాలయ్య. ఈసినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కావస్తోంది. ఇక దీని అనంతరం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తన 108వ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఈ సినిమాలో బాలయ్య సరసన చేయబోయే హీరోయిన్ పై చాలా రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక అసలే టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉంది.

అయితే  ఉన్నవాళ్లనే రిపీట్ చేయాల్సిన పరిస్థితి.ఇకపోతే కుర్ర హీరోయిన్లు వాళ్ళ పక్కన సెట్ అవ్వరు..ఏజ్ గ్యాప్ కూడా ఉండటంతో.. యంగ్ హీరోయిన్స్ తో చేసే అవకాశం లేదు.....చేసినా విమర్షలు ఎదుర్కొవల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే బాలయ్యకు నెంబర్ వన్ హీరోయిన్ ను సెట్ చేశాడటన అనిల్ రావిపూడి.ఇకపోతే ఈ సినిమాలో మరోసారి బాలయ్య పక్కన నయనతారను తీసుకునేందుకు అనిల్ రావిపూడి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో బాలయ్య సరసన నయనతార బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక.ఇప్పుడు మరోసారి బాలయ్య సరసన నయనతార నటిస్తుందనే న్యూస్ ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.

రోయిన్ నయనతార.ఇక  సింహా సినిమాలో బాలయ్యతో నటించి మెప్పించింది లేడీ సూపర్ స్టార్. అయితే ఆ సినిమా తరువాత ఆయన ఏరి కోరి శ్రీరామ రాజ్యం సినిమాలో సీతగా నయనతారను తీసుకున్నాడు.ఇక  ఈ రెండు సినిమాల్లో వీరి జోడీ అద్బుతంగా వర్కౌట్ అయ్యింది. అయితే అది గమనించిన అనిల్ రావిపూడి.. నయనతార అయితే సినిమాకు బాగుంటుందని ఫిక్స్ అయ్యాడ. ఇక బాలయ్యతో పాటు.. ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతారు.. తన పాత్రకు కూడా ఆమె సరిగ్గా కుదురుతుంది అని అనుకున్నాడట.ఆమె ఈ సినిమాకు ఆమె ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: