ప్రస్తుతం తెలుగు
సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగి ఉన్న
హీరో బెల్లంకొండ శ్రీనివాస్.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన తొలి
సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు. అక్కడ తెలుగు
సినిమా చత్రపతి
రీమేక్ చేస్తున్న ఈ
హీరో ఆ
సినిమా ద్వారా భారీ విజయం అందుకుని ప్రేక్షకులను అలరించాలి అనేది ఆయన ఆలోచన. ఈ నేపథ్యంలోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ పూర్తి చేసిన ఈ
హీరో తొందర్లోనే అక్కడ విడుదల చేయడానికి సన్న హాలు చేస్తున్నాడు.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ
సినిమా అక్కడ ప్రేక్షకులను ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. అయితే ఈ
సినిమా ఇంకా పూర్తికాకముందే విడుదల కాకముందే
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో రెండవ
సినిమా చేసే విధంగా అడుగులు వేస్తున్నాడన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయన అల్లుడు
అదుర్స్ సినిమా తర్వాత తెలుగులో ఇప్పటిదాకా ఒక్క సినిమాను కూడా సైన్ చేయలేదు.
బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తాడా అనుకుంటున్నా సమయంలోనే ఆయన గురించి ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడం అదే నిజమని అందరూ భావిస్తున్నారు.
తొందర్లోనే ఈ
బాలీవుడ్ సినిమాకు సంబంధించిన అధికారికి ప్రకటన కూడా వెలువడమే ఉందని తెలుస్తుంది.
బెల్లంకొండ సురేష్ సినిమా వారసుడుగా
సినిమా పరిశ్రమ లోకి వచ్చిన ఈ
హీరో ఇప్పటిదాకా తెలుగులో పలు సినిమాలను చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన సినిమాలలో పెద్ద హీరోయిన్లను మాత్రమే పెట్టుకుని
సినిమా చేసి చిత్రానికి మంచి క్రేజ్ చేసుకునే ఈ
హీరో తెలుగు పై ఎందుకు కాన్సన్ట్రేట్ చేయడం లేదు తెలియదు కానీ కొంతమంది తెలుగు
సినిమా విశ్లేషకులు ఈ హీరోకి తెలుగులోనే సరైన
సక్సెస్ లేదు. ఇప్పుడు బయట భాష సినిమాను చేయడం ఎంతవరకు ఆయనకు ఫలితాన్ని తీసుకువస్తుందో చూడాల్సి ఉంది అని ఆయన చెబుతున్నారు