ఈ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా పుష్ప ది రైస్ అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన ,  అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించగా సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లోని నటన కు గాను అల్లు అర్జున్ కు మరియు రష్మిక మందన కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ కి దర్శకత్వం వహించిన సుకుమార్ కూడా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది.  

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా ,  టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంతమూవీ లో ఐటెం సాంగ్ లో నటించింది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది.  ఈ మూవీ లో మలయాళ విలక్షణ నటుడు ఫాహాద్ ఫజిల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ,  సునీల్ ,  అనసూయ , రావు రమేష్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన పుష్ప ది రైస్ మూవీ పోయిన సంవత్సరం విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప ది రేస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఎలా ఉంటే ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 1 వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పుష్ప ది రూల్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: