'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..! ఇక ఈ చిత్రంలో మద్దాలి శివారెడ్డి గా అతను అద్భుతంగా నటించాడు. అయితే భోజ్ పూరి సినిమాల్లో ఇతను హీరోగా నటించి స్టార్ డమ్ ని సంపాదించుకున్నాడు.అంతేకాదు హిందీలో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. అయితే  ఇతను గోరఖ్ పూర్ ఎం.పి గా కూడా ప్రజలకు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.! ఇక ఇదిలా ఉండగా.. ఇటీవల 'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ రూ.3.5 కోట్లు మోసపోయాడట. ఇదిలావుంటే ముంబాయికి చెందిన వ్యాపారవేత్త అయిన జితేంద్ర రమేష్ కు

ఎంపీ 'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ 2012 లో వ్యాపార నిమిత్తం రూ. 3.25 కోట్లు ఇచ్చాడట.ఇక ఇప్పటి వరకు ఆ డబ్బులు జితేంద్ర తిరిగి'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ కు చెల్లించలేదని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ తన డబ్బులు తిరిగి చెల్లించాలని కోరగా.. రూ.34 లక్షలను 12 చెక్కుల రూపంలో జితేంద్ర ఇచ్చాడట.ఇక ఆ చెక్కుల్లో ఒకదానిని గతేడాది డిసెంబర్ 7న బ్యాంకులో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయినట్లు తెలుస్తుంది.అయితే దీంతో 'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ మరోసారి జితేంద్రతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఎన్ని చర్చలు జరిగినా 'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ డబ్బు వెనక్కి రాలేదు అని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో వేరే దారిలేక ఎంపీ 'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ తన పీఆర్వో పవన్ దూబే ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఇక 'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ ఇచ్చిన కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని సమాచారం. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే కోర్టులో జితేంద్రని నిలబెట్టి.. సాక్షాదారాలు సబ్మిట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం 'రేసుగుర్రం' విలన్ రవి కిషన్ టాపిక్ వైరల్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: