కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలు అసలు రిజల్ట్ తో సంబంధం లేకుండా లు మంచి విజయాలను అందుకుంటాయి. ఎన్నో అద్భుతమైన లను తెరకెక్కించిన మణిరత్నం ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వేల నాటి చోళుల కథాంశంతో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని రూపొందించారు మణిరత్నం.ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాకు ఆధారం. రెండు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా విడుదల అయిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది.


అయితే ఇక ఈ సినిమాలో కరికాలన్‌గా విక్రమ్.. అరుణ్ మోళి వర్మన్‌గా జయం రవి.. వల్లవరాయన్ వాందివదేవన్‌గా కార్తి.. నందినిగా ఐశ్వర్యారాయ్.. కుందవై పిరిత్తియార్‌గా త్రిష నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోలుగా అనుకున్నది వేరే వారినట. అయితే ముందుగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ లో మహేష్ బాబు, దళపతి విజయ్ లను ఈ సినిమా కోసం అనుకున్నారట. వల్లవరాయన్ కార్తీ ప్లేస్‌లో దళపతి విజయ్‌ను, అరుణ్ మోలి వర్మన్ జయం రవి ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ ను తీసుకోవాలని అనుకున్నారట మణిరత్నం.అయితే మహేష్, విజయ్ తమ సినిమాలతో బిజీ అవ్వడంతో ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదట. 'పొన్నియన్ సెల్వన్ 1' చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేశారు. ఇక పొన్నియన్ సెల్వన్ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాకు రవి వర్మన్ టోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: