పుష్ప -2 చిత్రం కోసం సుకుమార్ ఇంతవరకు మైత్రి మూవీస్ తో ఒక రూపాయి కూడా పారితోషకం అందుకోలేదట. కేవలం సినిమా సక్సెస్ అయిన తర్వాత వచ్చిన లాభాలలో వాటా తీసుకోబోతున్నారని వార్త ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. పుష్ప సినిమా విడుదల కాకముందు వరకు మొదటి భాగానికి కేవలం 20 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారు సుకుమార్. ఇక ఈ సినిమా థియేటర్ బిజినెస్ లో కూడా 150 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్ల రూపాయలకు పైగా షేర్ రాబట్టింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులతో రూ.300 కోట రూపాయలకు పైగా లాభాలు వచ్చినట్లుగా సమాచారం.
ఇక అల్లు అర్జున్ మొదటి భాగానికి రూ.50 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసినట్లుగా సమాచారం ఇక రెండో భాగానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పుష్ప-2 కోసం కూడా కొన్ని కోట్ల రూపాయలు గ్రామినరేషన్ డిమాండ్ చేస్తున్నప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ విషయం మాత్రం చాలా వైరల్ గా మారుతుంది ఈ నేపథ్యంలో సుకుమార్ చాలా కష్టపడి తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పవచ్చు.