మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడి గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‌ను దర్శకునిగా పరిచ యం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవి కిశోర్ నిర్మించిన ‘నువ్వే నువ్వే’.
ఈ నేటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ లో తరుణ్, శ్రియ జంట గా నటించారు. కాలంతో సంబంధం లేకుండా కొన్ని లు మన మనసులను తాకుతాయి. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అటువంటి ల్లో ‘నువ్వే నువ్వే’ ఒకటి అని చెప్పడం లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇరవై ఏళ్ళైనా, ఇప్పటికీ ఈ టీవీలో వస్తే ప్రేక్షకులు సోఫాలో కూర్చుని మరీ చూస్తారు. మళ్ళీ మళ్ళీ లోని డైలాగుల ను యూట్యూబ్ ‌లో వీడియో పెట్టుకుని మరీ వింటారు. ప్రేమ, కుటుంబ అనుబంధాలకు వినోదం మేళవించి రూపొందించిన ‘నువ్వే నువ్వే’. కూతురిపై తండ్రి ప్రేమను మాత్రమే కాదు, బాధ్యతను హృద్యం గా చూపించారు.
వెండితె రపై ఓ కథను కాకుం డా జీవితాన్ని చూసిన భావన కలగ డం వల్ల ప్రేక్షకుల మనసులలో చెరగ ని ముద్ర వేసు కుంది. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలతో టాప్ రైటర్‌గా ఎదిగి న త్రివిక్రమ్‌ను ‘నువ్వే నువ్వే’తో ‘స్రవంతి’ రవికిశోర్ దర్శకునిగా పరిచయం చేశారు. ఈ చిత్రంతో దర్శకునిగా త్రివిక్రమ్ తన ప్రతిభ చాటారు.

‘నువ్వే నువ్వే’ చిత్రానికి  ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో ‘సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’గా ‘నువ్వే నువ్వే’ నిలిచిం ది. వెండి నందిని ‘స్రవంతి’ రవికిశోర్‌కి అందించింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందు కు న్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డు ల్లో ఉత్తమ సvహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: