మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం మొదట చిరంజీవి "ఆచార్య" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించగా ,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ తాజాగా అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ ,  నయన తారమూవీ లో  ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం బ్లాక్ బాస్టర్  దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ,  బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లోను ,  మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లోను హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఈ రెండు మూవీ ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ... movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ,  బాబి దర్శకత్వంలో రాబోతున్న మెగా 154 మూవీ లో నా నుండి కోరుకునే పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అని ,  అలాగే భోళా శంకర్ మూవీ లో కూడా మంచి మార్పులు చేసాం ,  ఈ మూవీ లో కూడా అద్భుతమైన వినోదం ఉంటుంది అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.  ఇలా చిరంజీవి ఈ రెండు మూవీ ల గురించి అద్భుతంగా చెప్పడంతో ,  ఈ రెండు మూవీ లాపై మెగా అభిమానులు వారి అంచనాలను పెంచేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: