పవన్
కళ్యాణ్ హీరోగా రూపొందిన గత రెండు సినిమాలకు సంబంధించిన దర్శకులకు ఇప్పుడు అవకాశాలు రాకపోవడం టా లీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్
కళ్యాణ్ ఈ
సినిమా ద్వారా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని వ రుస
సినిమా అవకాశాలను సంపాదించుకున్నాడు. కానీ దర్శకుడుని ఏ
హీరో కూడా పట్టించుకోకపోవడం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.
దర్శకుడిగా
వేణు శ్రీరామ్ ఎలాంటి సినిమాలను చేస్తాడో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంతటి ప్ర తిభ గలిగిన దర్శకుడు తో
సినిమా చేయడానికి ఏ
హీరో కూడా ముందుకు రాకపోవడం నిజంగా నిరుత్సాహపరిచే విషయం అనే చెప్పాలి. ప్రస్తుతం ఓ పెద్ద హీరోతోనే
సినిమా చేయ డానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. ఇకపోతే భీమ్లా
నాయక్ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న పవన్
కళ్యాణ్ ఆ
సినిమా ద్వారా భారీ వసూళ్ళను సాధించగలిగారు.
కానీ ఆ విజయం దర్శకుడు సాగర్ చంద్రకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆ సి నిమా తర్వాత ఆయన ఏ ఒక్క సినిమాను కూడా ఒప్పుకోకపోవడం దీనిని తెలియపరుస్తుంది. నితిన్ కు ఓ కథను చెప్పి ఒప్పించిన ఈ దర్శకుడు త్వరలోనే ఆ హీరోతో
సినిమా చే యబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నితిన్ అయినా ఈ దర్శకుడు
సినిమా చేస్తాడా అనేది చూడాలి. నితిన్ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో కలిపి మొత్తం నలుగురు దర్శ కులతో అయన సినిమాలు చేస్తున్నారు. మరి ఆ సినిమాలు పూర్తయ్యి సాగర్ చంద్ర కి అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి.