శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. వెండితెరపై పొదుపుగానే అందాలు ఆరబోసిన సోషల్ మీడియాలో మాత్రం నానా రచ్చ అయితే చేస్తుంటుంది.


అందాలను ఓపెన్‌గా ఆవిష్కరిస్తూ అందరికి షాకిస్తుంది. జాన్వీ ఫోటో షూట్‌ చేసిందంటే నెటిజన్లకి కూడా పండగే అనే వాతావరణం అయితే తీసుకొస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ సోషల్‌ మీడియా ద్వారానూ కొన్ని రాళ్లు వెనకేసుకుంటుంది జాన్వీ కపూర్‌. ఇప్పుడు సోషల్‌ మీడియా ఆదాయ వనరుగా మారిన సంగతి తెలిసిందే. ధడక్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఇటీవల `గుడ్‌ లక్‌ జెర్రీ` చిత్రంలో నటించింది.


ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన దక్కింది.ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `మిలి`లో నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. నవంబర్‌ 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్‌ విడుదల అయింది.. దీనికి విశేష స్పందన లభించడంతో తనకు తానే పార్టీ కూడా ఇచ్చింది. మందేస్తూ ఎంజాయ్‌ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉందట జాన్వీ. అందులో భాగంగా వరుసగా ట్రెండీ వేర్ ధరించి ఫోటోలకు పోజులిస్తుంది. అభిమానులు ఊపిరిసలపకుండా అందాల దాడి చేస్తుంది. ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారుతూ నానా రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు గ్రీన్ డ్రెస్‌లో ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుందట...


జాన్వీనిఇలా చూసి ప్రతి ఒక్కరు కూడా మైమరచిపోతున్నారు. అంతేకాదు ఆ అమ్మడి అందాలకు పిచ్చెక్కిపోతున్నారు. జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌. తెలుగులోనూ ఈ బ్యూటీకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. కారణం ఆమె సోషల్‌ మీడియాలో దాచుకోకుండా అందాలను పంచడమే కావచ్చు. ఈమె పోస్టు చేసే ఫొటోలకు ఫాలోయర్ల నుంచి కూగా విపరీతమైన స్పందన కూడా వస్తోంది. ఆమె ను ఫైర్ అంటూ.. మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఈమె గ్లామర్ షో వారికి బాగా కిక్ ఇస్తున్నట్టుగా ఉంది. వారిని ఎప్పటికప్పుడు ఉత్సాహపరచడంలో జాన్వీ కపూర్ అస్సలు తగ్గడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: