మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినా సురభి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ శర్వానంద్ హీరోగా మీర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తరువాత అల్లు శిరీష్ హీరోగా అతనికెక్కిన క్షణం క్షణం మూవీ తో ఈ ముద్దు గుమ్మ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఆ తర్వాత మాత్రం సురభి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చెప్పు కోదగ్గ సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయింది. 

ఇది ఇలా ఉంటే సురభి ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు సురభి తనకు సంబంధించిన అనేక ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి చాలా రోజుల పాటు వైరల్ గా మారిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా సురభి తనకు సంబంధించిన ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా సురభి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరి పోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ సారీ ని కట్టుకొని , చాలా క్లాస్ లుక్ లో ఫోటో కు స్కిల్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇలా సురభి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: