తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీ లలో , అంతకు మించిన మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో తేరకెక్కిన ఆది పురుష్ అనే మూవీ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ హీరో గ నటిస్తూ ఉండగా ,  కృతి సనన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా ,  కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో కనిపించబోతుంది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక టీజర్ ను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ టీజర్ కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ లభించింది.

ఆది పురుష్ మూవీ ని కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కాక పోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ సంక్రాంతి కి విడుదల కావడం దాదాపు కష్టమే అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ ని ఏ మూవీ తో కూడా పోటీ లేకుండా విడుదల చేయాలి అనే ఉద్దేశంతో 2023 వ సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: