తెలుగు బాద్షా మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు..యంగ్ హిరొలకు వరుస షాక్ లు కూడా ఇస్తున్నాడు..రీసెంట్ గా గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు అప్ కమింగ్ సినిమాలపై దృష్టి పెట్టారు.గాడ్ ఫాదర్ మలయాళ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సిస్టర్ గా నటించారు.


ఇక ఇప్పుడు చిరు మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ చేస్తున్నారు అలాగే బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే చేస్తున్నారు. ఈ రెండు ల్లో వాల్తేరు వీరయ్య ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా ఈ టైటిల్ తో పాటు ఓ వీడియో గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు.అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నామని ఇప్పటికే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతికి భారీ పోటీ ఉంది.


సంక్రాంతికి బరిలోకి దిగడానికి అటు నందమూరి నటసింహం కూడా రెడీ అయ్యింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వీరసింహారెడ్డి అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11 లేదా 12న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ మూవీ కూడా అదే సమయానికి రానుంది.అయితే ఇప్పుడు మెగాస్టార్ మూవీ విడుదల తేదీని మార్చనున్నారని టాక్ వినిపిస్తోంది. రెండు సినిమాలకు ఒకరే డైరెక్టర్ కావడంతోఒకరే నిర్మాత కాబట్టి థియేటర్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో చిరంజీవి ను 5,6 తేదీల్లో రిలీజ్ చేయాలని 'మైత్రి' సంస్థ భావిస్తోందట.ఈ వార్తలో నిజమెంత వుందో తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: