టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో ప్రేక్షకులను నిరాశ పరచినప్ప టికీ ఇప్పుడు ఆయన మరికొన్ని సినిమాలతో వారిని అలదించడానికి సిద్ధమవుతున్నాడు. శివ నిర్వాన దర్శకత్వంలో ఖుషి అనే సినిమాను మొదలుపెట్టిన ఈ దర్శకుడు దాని ని తొందరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంపై ఆయన అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారని చె ప్పాలి. ఏదేమైనా విజయ్ దేవరకొండ ఒక విజయం సాధిస్తే తప్పకుండా ఆయనపై వస్తున్న విమర్శలు అన్నీ కూడా ముగిసిపోతాయి అని చెప్పాలి.

ఇకపోతే ఈ చిత్రం చివరి దశకు రావడంతో ఆయన చేయబోయే తదుపరి సిని మాలకు సంబంధించి ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ఈ నేపథ్యంలోనే ఆయన బాలీవుడ్లో రెండు సినిమాలు చేయబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతు న్నాయి. వాస్తవానికి టాలీవుడ్ లో ఆయనకు ఎంతటి స్థాయిలో క్రేజ్ ఉందో బాలీవుడ్ లో కూడా అంతటి స్థాయిలో క్రేజీ ఉంది దానికి కారణం ఆయన నటించిన సినిమాలు బాలీ వుడ్ లో కూడా మంచి వసూలను రాబట్టుకుంటాయి

ఇటీవల విడుదలైన లైగర్ సినిమా కళ్ళు చెదిరే విధంగా కలెక్షన్లు సాధించుకో వడం బాలీవుడ్ ప్రేక్షకులలో పెరిగిపోవడంతో విజయ్ దేవరకొండకు అక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన బాలీవుడ్ లో సినిమా చేసే విధం గా అక్కడ దర్శకులతో సంప్రదింపులు చేస్తున్నారట. తొందర్లోనే విజయ్ దేవరకొండ అక్కడ సినిమాలను ఓకే చేసే విధంగా అడుగులు వేస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధిం చిన అధికారి క ప్రకటన కూడా రాబోతుంది. తెలుగు విషయానికి వస్తే ఆయన ఇక్కడ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సిని మాను  చేసే విధంగా రంగం సిద్ధం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: