మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణయించనీ ఈ సినిమాకు అధికారి గానే టైటిల్ నిర్వహించడానికి ఎక్కువగా సన్నాహాలు చేస్తున్నారు. కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేయగా రామ్ చరణ్ చేయబోయే తదుపరి సినీమాకు ఇప్పుడు సలహాలు చేస్తున్నావనే నేపథ్యంలోనే పలువురు దర్శకుల కథలను నిర్మించిన చరణ్ ఇద్దరితో సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నాడట.

పాన్ ఇండియా స్థాయిలో ఈరోజు వచ్చిన తర్వాత చరణ్ పెద్ద దర్శకులతోనే సినిమాలు చేయాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఇప్పటికే ఒప్పుకున్నా గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలోని సినిమా ను ఆపేశాడు. దాంతో ఆ స్థానంలోకి ఏ దర్శకుడు వస్తాడా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సిన రామ్ చరణ్ ఆయనతో పాటు మరి కొంతమంది బాలీవుడ్ దర్శకుల తో కూడా సినిమాలు చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు.

తొందరలోనే రామ్ చరణ్ చేయబోయే తదుపరి సినిమా యొక్క క్లారిటీ రానుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆయనకు ఎంతటి స్థాయిలో క్రేజ్ ను తెచ్చిపెట్టిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆస్కార్ స్థాయిలో ఈ సినిమా వెళ్లడంతో జనం మెచ్చిన మంచి సినిమాలో చేయాల్సిన బాధ్యత ఇంకా పెరిగింది తన అభిమానులను అలరించాల్సిన బాధ్యత కూడా ఇంకా ఇంకా పెరిగింది. దాంతో ఆయన ఎంపిక చేసుకున్న సినిమాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు గతంలోలా ఆయన మొహమాటంతో సినిమాలను ఒప్పుకోవడం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడని తెలుస్తుంది మరి వీరిద్దరిలో ఎవరి సినిమాను ముందుగా ఆయన మొదలుపెడతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: