ఓవైపు సినిమాలు చేస్తూనే ఇంకొక వైపు యాడ్స్ లో దుమ్ము దులుపు తున్నాడు రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ. తాజాగా పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన
విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకులు ముం దుకు వచ్చి వారిని నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలోనే ఒక సినిమాతో ఫ్లాప్ అందుకుంటే ఏ
హీరో అయినా డిప్రెషన్ కి వెళ్తాడని అందరూ అనుకున్నారు కానీ
విజయ్ దేవరకొం డ మాత్రం అందరూ అందుకు భిన్నంగా వ్యవహరించడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపరుస్తుంది.
ఇటీవల బ్రీజర్ అనే గేమింగ్ కంపెనీ నిర్వహించిన ఈవెంట్లో ఈ యన పాల్గొనడం జరిగింది. రెండు మూడు రోజుల నుండి
విజయ్ దేవరకొండ ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఫ్లాప్ వచ్చినా కూ డా ఈ విధంగా తన అభిమానులను అలరించే విధంగా అన్ని ఈవెంట్లలో పాల్గొంటూ వారి దరికి చేరడం మంచి విషయం అనే చెప్పాలి. ఓటమి వస్తే కృంగిపోవడానికి విజయం వ స్తే ఎగిరిపోవడానికి ఆయన నార్మల్ మనిషిలా కాకుండా గొప్పగా ఆలోచించడం ఆయన అభిమానులను కాలర్ ఎగరేసేలా చేస్తుంది.
ఇకపోతే ప్రస్తుతం ఆయన తన సినిమాలతో ప్రేక్షకులను మళ్లీ అల రించడానికి సిద్ధమ వుతున్నాడు. శివ నిర్వాన దర్శకత్వంలో
ఖుషి అనే సినిమాను ఇప్పటికే పూర్తి చేసిన
విజయ్ దేవరకొండ ఆ తరువాత మరో ఇద్దరు ముగ్గురు దర్శకులతో
సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. మరి చాలా రోజులుగా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్న విజయాన్ని ఈ
సినిమా ద్వారా వారికి ఈ
హీరో అందజేస్తాడా అనేది చూడాలి. ఈ సినిమాలో
సమంత కథానా యక గా నటిస్తూ ఉండగా
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తూ ఉండడం విశేషం.