నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ "వీర సింహారెడ్డి" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తోంది. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి అయింది. కొన్ని రోజుల క్రితమే అండ్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభం అయింది.

అందులో భాగంగా ఈ సీజన్ 2 లో ఇప్పటికే మూడు ఎపిసోడ్ లు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూడు ఎపిసోడ్ లకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ కు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ టాక్  తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న బాలకృష్ణ మరో గేమ్ షో కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ సంస్థ బాలకృష్ణ పోస్టుగా ఒక గేమ్ షో ను ప్లాన్ చేస్తున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహారెడ్డి మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: