టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కు సరికొత్త ఉత్సా హాన్ని తీసుకు వచ్చాడు పుష్ప సినిమా తో దర్శకుడు సుకుమార్. ఈ సిని మా సాధించిన సంచ లన విజయం కేవలం వారికి మాత్రమే కాదు తెలుగు సినిమా పరిశ్రమకు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ విధంగా ఇంతటి భారీ సంచలన విజయాన్ని అందుకున్న సినిమా అయి నా పుష్ప చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు సినిమా ప్రేక్షకులు. విడుదలైన పుష్ప సినిమా యొక్క కొనసాగింపు ఇంకా మొద లు పెట్టుకోకపోవడం ఆ చిత్రం యొక్క అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.

ఈపాటికి చిత్రం మొదలయ్యి ఉంటే బాగుండేది అని అభిమానులు కోరుకుంటున్నారు. మారిన పరిస్థితుల్లో రీత్యా పెరిగిన అంచ నాల దృష్ట్యా ఈ సినిమాను స్కేల్ మార్చాల్సి వచ్చిందని చేంజ్ చేయవలసి వచ్చింది అని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపుదిద్దవలసి వచ్చిందని వారు చెబు తున్నారు. అందుకే ఈ సినిమా యొక్క స్క్రిప్టు పనులను ఇన్ని రోజులు చేశారట. అన్ని పనులు పూర్తయినా కూడా ఇంకా చిత్రాన్ని మొదలు పెట్టకపోవడం ఏంటి అని కొంత మంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

సుకుమార్ అభిమానులతో పాటు అల్లు అర్జున్ అభిమానులతో కూడా ఈ అసహనం ఎక్కువైపోతుందట. తొందరగా ఈ సిని మాను మొదలుపెట్టి ప్రేక్షకుల ముందుకు దారిని తీసుకువస్తే మంచిది అని వారు కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర ము ఖ్య పాత్రల్లో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ లు నటిస్తున్నారు. తొలి భాగం హిట్ అవడంతో రెండో భాగానికి బాలీవుడ్ నుంచి ఓ విలన్ ను ఎంపిక చేయాలనీ భావిస్తున్నాడు. మ రి ఈ సినిమా  రెండో భాగం ఏ స్తాయి లో తెరకేక్కుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: