టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్  మహేష్ బాబు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక  ఎంతోమంది నటీనటుల సైతం మహేష్ బాబు అందానికి ఫిదా అవుతూ ఉంటారు.ఇకపోతే సూపర్ హిట్ సినిమా అయినా ధడక్ మూవీ తో బాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయమయ్యింది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఇక ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది.కాగా  ఈ సినిమాలో అద్భుతమైన నటనను పర్ఫామెన్స్ చేసిన జాన్వి కపూర్ బెస్ట్ యాక్ట్రస్ గా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది.  అయితే ఆ తర్వాత సూపర్ హిట్ రోహి, 

గుడ్ లక్ జెర్సీ వంటి చిత్రాలతో అద్భుతమైన నటన కనపరిచింది జాన్వీ కపూర్.ఇకపోతే పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్  మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు.ఇక  దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు కలిగి ఉన్న మహేష్ బాబుతో ఒక్క సినిమా నైనా నటించాలని హీరోయిన్స్ చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఇదిలావుంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ అందం, డిస్ప్లేన్ కలిగి ఉన్న నటుడు మహేష్ బాబు గురించి స్టనింగ్ కామెంట్స్ చేసింది.

అయితే జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. మహేష్ అందం చూస్తే కసిగా తినేయాలంతా క్రష్ ఉందని సాధారణంగా ఎవరైనా వయసు పైబడిపోతే కాస్త అందం తగ్గుతుంది. కానీ టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్  మహేష్ బాబు సార్ కి మాత్రం అందం పెరుగుతూనే ఉందని.. ఈ విషయం తనకు ఎప్పటికీ ఆశ్చర్యనే కలిగిస్తోందని తెలియజేసింది జాన్వీ కపూర్. ఇక మహేష్ సార్ వైపు చూస్తుంటే తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తన ఫేస్ మొత్తం బ్లాక్ అవుతుందని తెలియజేసింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్  మహేష్ బాబు పైన చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: