శరీరంలోని కండరాలకు వచ్చే పెద్ద సమస్యే ఈ మయోసైటిస్. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే.. మన శరీరంలోని రక్షక దళాలే.. శరీర కండరాల కణాలను పరాయి కణాలుగా భావించి వాటిపై దాడి చేస్తాయి. అలాంటి సందర్భంలో శరీరంలోని కండరాలు దెబ్బతింటాయి. శరీరంలోని తెల్లరక్తకణాలు విడుదల చేసే కెమికల్స్.. కండారాలపై ప్రభావం చూపిస్తుంటాయి.. దాని ప్రభావంతో మయోసైటిస్ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇలాంటి వ్యాధి లక్ష మందిలో 22మందికి వచ్చే అవకాశం ఉంది..అయితే వీరిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కో లక్షణాలను చూపిస్తుంది..
*. వ్యాధిని తగ్గించడానికి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తారు. కానీ సహజసిద్ధంగా ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు. కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకునే పరిష్కారం కూడా ఉంది.
ఈ విధమైన వాటిని సక్రమంగా పాటిస్తే మాత్రం ఆ భయంకరమైన వ్యాధి నుంచి బయట పడవచ్చు..