నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తుంది. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న బాలకృష్ణమూవీ తో పాటు అన్ని స్టాపబుల్ సీజన్ 2 కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

ప్రస్తుతం ఆహా "ఓ టి టి" లో ప్రసారం అవుతున్న అన్ స్టపబుల్ సీజన్ 2 షో ఫుల్ జోష్ లో ముందుకు సాగుతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ షో లో కొన్ని ఎపిసోడ్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న అలనాటి దర్శకులలో ఒకరు అయినటు వంటి కె విశ్వనాథ్ తో ఈ టాక్ షో నిర్వాహక బృందం ఒక ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు కే విశ్వనాథ్ తో ఎపిసోడ్ ను డిజిటల్ టెక్నాలజీ తో రికార్డ్ చేయడానికి ఆహా నిర్వాహక బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు అన్ స్టపనుల్ సీజన్ 2 లోని ఎపిసోడ్ లు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: