ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికీ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా , సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయం లో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ ని పుష్ప ది రైస్ మూవీ కంటే భారీ బడ్జెట్ తో నిర్మించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజా గా ఈ మూవీ ఆల్బమ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే పుష్ప ది రూల్ మూవీ కి సంబంధించిన మూడు పాటలను దేవి శ్రీ ప్రసాద్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప ది రైస్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు పుష్ప ది రూల్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పుష్ప ది రైస్ మూవీ లోని అల్లు అర్జున్ నటన కు గాను దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: