మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లు నటించిన రెండు సినిమాలు కూడా ఒకేసారి ఈ సంక్రాంతికి విడుదల కానున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి జనవరి 12న విడుదల కానుంది. దాని అనంతరం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 13న విడుదల కానుంది. తమ అభిమాన హీరోలు నటించిన రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదల కావడంతో నందమూరి మరియు మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతుందా ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు ఈ స్టార్ హీరోల అభిమానులు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తో నందమూరి బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాల ఆరో ఆటకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఈ సినిమాల విడుదల రోజు ఉదయం 4 గంటల ఆటకు అనుమతులను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.అయితే వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన ఉదయం నాలుగు గంటలకు మరియు 13వ తేదీ ఉదయం నాలుగు గంటలకు వాల్తేరు వీరయ్య చిత్ర ప్రదర్శనలకు తెలంగాణ ప్రభుత్వం

అనుమతి ఇవ్వడంతో ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక జనవరి 12న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందిమ్ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 13న విడుదల కానుంది. ఈ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన జరిగింది. దర్శకుడు బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా చూసేందుకు మెగా మరియు నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: