టాలీవుడ్లో అతిలోకసుందరి శ్రీదేవి అందం నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇమే అందంనికి ఎంతో మంది హీరోయిన్లు పోటీగా నిలిచిన శ్రీదేవికి మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఇక ఈమె కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ ఉంటోంది. అయితే అభిమానులు మాత్రం ఈమెను టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ చిత్రంతో జాన్వీ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా హీరోయిన్గా పెద్దగా కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేక పోతోంది.
అయినప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెంచేసింది. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా ఇతర వాటిలో కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోయిన్లను మించి ఉందని చెప్పవచ్చు. బాలీవుడ్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా సక్సెస్ కాలేక పోయినా భారీ గానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటోంది. సాధారణంగా అందాల ఆరబోత విషయంలో జాన్వీ కపూర్ చేసే అందాల విందుతో ప్రతి ఒక్కరు నోరు వెళ్ళబెట్టేలా చేస్తూ ఉంటుంది. అలాంటి జాన్వీ కపూర్ ఈసారి అంతకుమించి అన్నట్లుగా తన తడిసిన అందాలను నడుము మరియు నాభి అందాలను చూపిస్తూ మతి పోగొట్టేలా చేస్తోంది.


ముఖ్యంగా వైట్ శారీలో తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ కుర్రకారులను కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ.జాన్వీ కపూర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక వచ్చే ఏడాది కచ్చితంగా ఎన్టీఆర్ తో ఒక సినిమా రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు చిత్రాలతో నైనా జాన్వీ కపూర్  టాలీవుడ్ లో తన సత్తా చాటుతుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా శ్రీదేవి కూతురు కావడంతో ఈమె అందంలో ఆమెను పోలి ఉండడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: