టాలీవుడ్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ క్యూట్ బ్యూటీగా పేరుపొందింది. తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ చీరలో దర్శనమిస్తూ కుర్రకారులకు మైండ్ బ్లాక్ చేస్తూ కొన్ని ఫోటోలను విడుదల చేయడం జరిగింది. తాజాగా హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ బ్రోచర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనింది. ఇక ఈమెతో పాటు మరొక క్రేజీ హీరోయిన్ శ్రీ లీలా , యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా పాల్గొని సందడి చేయడం జరిగింది.ఇక అక్కడ బ్లాక్ చీరలో అనుపమ మెరిసిపోతూ తన క్లీవెజ్ షో తో ట్రాన్స్పరెంట్ చీరతో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తన నడుము అందాన్ని దాచుకోలేక కొంగుతో విజువల్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన ముసిముసి నవ్వులతో ఈవెంట్లో అనుపమ అక్కడ హైలైట్ గా నిలిచేలా చేస్తోంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అనుపమ వరుసగా బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. కార్తికేయ -2 సినిమాతో ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నది ఈ సినిమాతో 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి మంచి పాపులారిటీ దక్కించుకుంది.ఇక ఆ తరువాత 18 పేజీస్ అనే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సినిమాలో నటించి మరొకసారి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత బటర్ ఫ్లీ అనే ఒక సినిమాలో నటించి మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది అనుపమ. అనుపమ రాను రాను గ్లామర్ తోనే కుర్రకారులను ఆకట్టుకునేలా చేస్తోంది. మితిమీరిన గ్లామర్ తో కాకుండా కేవలం తన అందచందాలతోనే కుర్రకారులకు విజువల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: