పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఈ పేరు తెలియని తెలుగు అభిమాని ఉండరు . అయన రాజకీయ జీవితం కోసం సినీ జీవితం త్యాగం చేసినపుడు అభిమానుల గుండెలో కలిగిన బాధ అంత ఇంత కాదు . అలాంటి  పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన ఎన్నికలో విఫలం అయ్యారు .

దీని తర్వాత అయినా సినిమా లోకి రపించాలి అని చాల మంది నిర్మాతలు , దర్శకులు ప్రయత్నం చేసారు కానీ పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ గారి  మనసులో ఏముందో తెలియదు కానీ, క్రిష్ కథ ఓకె అయిందని, సినిమా నిర్మాత ఎఎమ్ రత్నం అని తెగ వార్తలు వినిపిస్తున్నాయి.

క్రిష్ కథ చెప్పడం, పవన్ కళ్యాణ్ నిజంగా సినిమా చేస్తారా? చేస్తే ఏ సినిమా చేస్తారు? ఎవరి సినిమా చేస్తారు?  అన్న అనుమానాలు ఇంకా అలాగే వున్నాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం  ముందుగా తమిళ 'పింక్' సినిమా రీమేక్ నే ఎంచుకునే అవకాశం ఎక్కువ వుందని తెలుస్తోంది తరువాత  క్రిష్ కథ  పవన్  చేయబోయే సినిమా అని  తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ గారు ఒపుకోవాలె కానీ చాల మంది ప్రొడ్యూసర్స్ , డైరెక్టర్స్ సిద్ధంగా ఉన్నారు . అయిన అడిగిన అంత రెమ్యూనరేషన్ ఇవ్వదని నిర్మాతలు కూడా సిద్ధంగా  ఉన్నారు. 


కానీ ఫిలిం నగర్ గుసగుసలు ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొంచెం కలం వేచి చూడాలి అనే ఆలోచన లో ఉంటాలు తెలుస్తుంది . ఒక వేళా ఓకే  అయన ఎప్పుడు ఓకె అంటారు? ఎప్పుడు చేస్తారు అన్నది మాత్రం ఇప్పటికి అయితే తెలియదు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు చూడాలి మరి అభిమానుల ఆశ ఎపుడు తీరుతుందో .


మరింత సమాచారం తెలుసుకోండి: