శ్రీరెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. స్టార్ అవుదామనుకొని వచ్చి యూట్యూబ్ స్టార్ గా బాగా పేరును సంపాదించుకుంది. దీనితో అనుకున్నది ఒకటి అయినది మరొకటిలాగా ఆమె వ్యవహారం ఉంది. ఈమె బ్యాగ్ గ్రౌండ్ ఎలా ఉన్న కానీ, చాలామంది అమ్మాయిలకు మేలు చేసిందనే చెప్పాలి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో ఒక పోరాటాన్ని చేసిన ఈమె సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్, యూత్ ఐకాన్ అయినా పవన్ కళ్యాణ్ పై రాళ్ళూ రువ్వి అయన ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక చెన్నైకి చెక్కేసింది. 


ఇక అక్కడకు వెళ్లినా కూడా కుదురుగా ఉండలేదు. అక్కడ కూడా వాడు అలాంటి వాడు అంటూ మల్లి అక్కడి అగ్ర హీరోలను టార్గెట్ చేసింది. తమిళ తమ్ముళ్లు మాత్రం తెలుగు వాళ్ళలా కాకుండా కాస్త ఎక్కువగానే ఆమెకు బాధిత పూజ చేశారు. దానితో ఆమె యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఇండస్ట్రీలో ఉన్న బడాబాబులను గెలుకుతూ వచ్చింది. ఇంకా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందరిపై రాళ్ళూ వేస్తూ వస్తుంది. 


ఇకపోతే శ్రీరెడ్డీ ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.. అమ్మడు అలా మారింది మరి..యుట్యూబ్ శృంగార తారగా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు ఏంచేసినా కూడా జనాలు ఎగబడి మరి చూస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇన్నర్స్ మాత్రమే వేసుకొని అందాలను చూపిస్తూ ఫోటోలను పోస్ట్ చేసింది. 


దీంతో నోటికొచ్చిన భూతులు తిడుతున్నారు జనాలు. సోషల్ మీడియా అనేది జనాలకు ఉపయోగపడేది. అలాంటిది ఈ అమ్మడు చేసే పనులకు అంతా విస్తూ పోయి చూస్తున్నారు. పిల్లలు తిన వల్ల చేదిపోతున్నరని వెల్లడించారు.సిల్వర్ స్క్రీన్‌ మీద శ్రీరెడ్డి ఎంత రెచ్చిపోయినా చూస్తామని.. కానీ, టెక్నాలజీతో పాటు పరిగెడుతోన్న ఈ సమాజంలో సోషల్ మీడియాలో ఇలాంటి విచ్చలవిడి ఫొటోలు పోస్ట్ చేస్తే మైనర్లు తప్పదోవ పడతారని వాదిస్తున్నారు. ఇక మీదైనా ఈ అమ్మడు మారుతుందో లేదో చూద్దాం..



మరింత సమాచారం తెలుసుకోండి: