కియారా అద్వానీకి అతి తక్కువ కాలంలోనే సాలిడ్ హిట్స్ పడటంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ స్థాయికి వచ్చింది. కియారా అద్వానీ సోషల్ మీడియాలో చిన్న ఫోటోను పోస్ట్ చేసినా ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. కియారా అందాలను వీక్షించడానికి అభిమానులు తెగ ఎగబడుతున్నారు. తాజాగా యెల్లో కలర్  దుస్తుల్లో ఒక పిక్ ను పోస్ట్ చేసి చిన్నపాటి సునామీని రేపింది కియారా. తన అంద చందాలతో .. నటనతో లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో మహేష్ సరసన భరత్అను నేను సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈ అమ్మడుకి ఇక తిరుగు లేకపోయింది. అయితే కియారా కు అసలైన టర్నింగ్ పాయింట్ కబీర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ లో భారీ రేంజ్ కల్లెక్షన్స్ తో దుమ్ము రేపింది. ఎంతలా అంటే సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' సినిమా కూడా కబీర్ సింగ్ ముందు నిలబడలేదు.


అయితే కియారా లస్ట్ స్టోరీస్ లో నటించడంతో కియారా మీరు మార్మ్రోగి పోయింది. దీనితో బాలీవుడ్ లో కియారా ను గుర్తించడం మొదలు పెట్టారు. కబీర్ సింగ్ తో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి పోయింది.  అయితే ఈ అమ్మడు అదే రేంజ్ మైంటైన్ చేయడం కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో, క్లీవేజ్ షో తో సోషల్ మీడియాలో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దీనితో కియారా క్రేజ్ పదిలంగా ఉంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి నిత్యం అభిమానులను టచ్ లో ఉండటం .. కియారా చేస్తుంది.


దీపం ఉన్నగానే చక్కదిద్దుకోవాలనే సూత్రాన్ని కియారా పాటిస్తుంది. అందుకే ఇప్పుడు క్రేజీ సినిమాలకు  సైన్ చేస్తుంది. అభిమానులకు టచ్ లో ఉంటూ నిరంతరం వేడి పెంచుతుంది. ఇప్పుడు తాజాగా యెల్లో  కలర్ డ్రెస్ లో వి నెక్ లో తన క్లీవేజ్ షో ను చూపిస్తూ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇక అభిమానులు తట్టుకోలగలరా .. వరుస లైక్స్ తో కామెంట్స్ తో రెచ్చిపోయారు. కియారా ఈ విధంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: