హైదరాబాద్ లో ఎటు చుసిన ఒకటే మాట వినపడుతుంది. అదే గ్రీన్ ఛాలెంజ్.
తెరాస ఎంపీ సంతోష్ కుమార్ హరితాహారం లో ఈ గ్రీన్ ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఇలా ఈ ఛాలెంజ్
స్టాలిన్ సినిమాలాగే ఒక డైలాగు ఉంది. ముగ్గురికి చెయ్యి ఆ ముగ్గురు మరో ముగ్గురికి చేస్తారు. అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. మొక్కలను నాటడం ఛాలెంజ్ గా తీసుకున్న వీరు ఒక్కొక్కరికి ఛాలెంజును విసురుతూ వస్తున్నారు.
ఇకపోతే ఈ గ్రీన్ ఛాలెంజ్ మాత్రం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హంగామాను తీసుకొస్తుంది. సినీ తారలు ఒకరికొకరు ఈ ఛాలెంజ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు . కాగా,
ఎన్టీఆర్, మంచు
లక్ష్మి,
మహేష్ బాబు,
రానా ఇలా ఒక్కరేంటి మొన్న విశ్వకవి విశ్వనాధ్ గారు కూడా ఈ ఛాలెంజు ను తీసుకొని చెట్లను నాటారు. అలా చెట్లను నాటడం
ఫ్యాషన్ గా ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ వస్తున్నారు.
ఇందులో భాగంగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మరొకరికి విసురుతూ వస్తున్నారు. అలా మొదలైన ఈ గ్రీన్ ఛాలెంజ్ వరుసగా అన్నీ ఇండస్ట్రీలకు పాకింది. ఇప్పటికే ఈ చాలేంజ్లో జూనియర్
ఎన్టీఆర్, మంచు
లక్ష్మి,
రాహుల్, యాంకర్ ఓంకార్లు ఛాలెంజ్ ను తీసుకున్నారు.ఇది ఇలా ఉండగా సీనియర్ నటి
జయసుధ సుమకు ఈ గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు.
ఛాలెంజ్ ను తీసుకున్న అమ్మడు తన ఇంటి ప్రాంగణంలో చెట్లను నాటారు. అయితే, నేను నాతాను ఈ ఛాలెంజ్ ఎవరికీ ఇవ్వాలని ఆలోచనలో ఉన్న సుమకు
ఎన్టీఆర్ కి ఈ ఛాలెంజ్ ఇచ్చారు. మరో విషయమేంటంటే ఎన్టీర్ తో పాటుగా మంచు
లక్ష్మి గారికి,
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లి గంజ్, యాంకరింగ్ లో యూనివర్శల్ అన్నయ్య
ఓంకార్ గారికి ఈ ఛాలెంజ్ ను ఇస్తున్నాను’ అని చెప్పింది.మొక్కలకు మనం ప్రాణం పోస్తే ఈ మొక్కలు మనకు ప్రాణం పోస్తాయి అంటూ
సుమ వెల్లడించింది.మరి నెక్స్ట్ ఎవరికీ ఛాలెంజ్ వస్తుందో చూడాలి..