సంచలనాల శ్రీ రెడ్డి... ఏం  చేసిన మామూలుగా చేయదు మొత్తం సంచలనం సృష్టిస్తుంది . అదేంటోగాని శ్రీరెడ్డి మామూలుగా చేసిన అది సంచలనంగా మారిపోతుంది. టాలీవుడ్లో శ్రీరెడ్డి తెలియని సినీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అప్పట్లో ఈ అమ్మడు సంచలనం సృష్టించింది. బాలీవుడ్లో స్టార్టు  అయినా మీ టూ  ఉద్యమాన్ని  టాలీవుడ్ కి తీసుకువచ్చి రచ్చ రచ్చ చేసింది శ్రీరెడ్డి. ఒక రేంజ్ లో మీ టూ  ఉద్యమం చేసిన శ్రీ రెడ్డి టాలీవుడ్ లో ఎంతోమంది కి చెమటలు పట్టించింది . తన అర్ధనగ్న ప్రదర్శనతో అందరి చూపు తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ను కూడా ఓ రేంజ్లో విమర్శించింది శ్రీ  రెడ్డి. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయిన  తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై తీవ్ర కామెంట్లు చేసింది . 

 

 

 

 అయితే శ్రీ రెడ్డి ఏం చేసినా అది సంచలనంగా  మారిపోతుంది. ఎటువంటి ట్విట్ ట్విట్టీన  క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఎందుకంటే శ్రీరెడ్డికి అంతలా ఫాలోయింగ్ పెరిగిపోయింది మరి. అయితే తాజాగా శ్రీరెడ్డి మరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు ప్రజల కంటే తనను  తమిళనాడు ప్రజలు బాగా ఆదరిస్తున్నారని శ్రీరెడ్డి తెలిపింది  . తమిళనాడు ప్రజల కోసం తన జీవితం అంకితం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరెడ్డి  పలువురు ప్రముఖుల పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

 

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనకు ఎంత  మంచి ఆఫర్ ఇచ్చిన ఇక ఆగే ప్రసక్తే లేదని తమిళనాడు ప్రజల్లో  తనకు మంచి ఆదరణ ఉందని అందుకే తమిళ ప్రజల కోసం తాను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటూ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు శ్రీరెడ్డి . అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు తాను ఏమీ చేయని చెప్పేసింది . తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు అని చెప్పిన శ్రీరెడ్డి... ఎలాంటి పశ్చాత్తాపం పడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది. శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: