మరోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరానరసింహారెడ్డిసినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయినప్పటికీ మిగతా భాషల్లో మాత్రం హిట్ కాలేదు. సైరాసినిమానిర్మాతరామ్ చరణ్ కు తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా ప్రాంతాలలో భారీగా నష్టాలు వచ్చాయని సమాచారం. సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి తన తరువాత సినిమాను ప్రభాస్ తో తీయాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాడని తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేశ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. జాన్సినిమా తరువాత ప్రభాస్ తదుపరి చిత్రం మాత్రం ఫిక్స్ కాలేదు.ఇప్పటికే ప్రభాస్జాన్సినిమా 35 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. ప్రస్తుతం సురేందర్ రెడ్డిప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని ఒక కథ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కథ పూర్తయిన తరువాత ప్రభాస్ కు కథను వినిపించాలని సురేందర్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టాడని సమాచారం.