మాములుగా మోడల్స్ అంటే డిఫ్ఫరెంట్ డ్రెస్సులతో అలరిస్తూ ఉంటారు. కొత్త డ్రెస్సులను పరిచయం చెయ్యడం పనిగా చాలా మంది పెట్టుకుంటారు. వారికోసం ఎన్నో కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తూ వస్తారు. ఈ ప్రపంచంలో మొత్తం అందాలా తారలందరు ఒక చోట చేరి అందాలను వలకబోస్తూ అందంగా హంస నడకలతో అందరి ముంది వయ్యారంగా నడిచి అందరిని తమ వైపు లాగేసుకొని ఒకే ఒక్క షో మిస్ ఇండియా అందాల పోటీ. 


ఈ పోటీలు సంవత్సరానికి  ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం నుండి  అందమైన అమ్మాయి లు ఈ అందాల పోటీలో పాల్గొంటార. ఎవరైతే తమ అందంతో ఆకట్టుకుంటుందో ఆ బ్యూటీనే మిస్ వర్డ్ అనో మిస్ ఇండియా అనో అవుతుంది. అందుకే ఈ పోటీలు అరుదుగా జరుగుతుంది. అందాల పోటీల్లో మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ గురించి చాలా మందికి తెలుసు. కానీ, మిస్ ఇండియా బికిని, మిస్ గ్లామర్ ఫేస్ వరల్డ్, వరల్డ్ స్విమ్‌సూట్ మోడల్ వంటి అందాల పోటీలు ఉన్నాయని మీకు తెలుసా? అందులోనూ ఇలాంటి పోటీల్లో భారత్‌కు చెందిన ఒకమ్మాయి బాగా ఫేమస్ అని తెలుసా? బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే, ఈ మరాఠ మోడల్, నటిని మీకు పరిచయం చేస్తున్నాం.


నికితా గోఖలే మిస్ ఇండియా బికిని 2015 విజేత. భారత్ తరఫున అంతర్జాతీయ వేదికపై కూడా పోటీపడింది ఈమె. మిస్ వరల్డ్ బికిని 2015 పోటీల్లో భారత్ తరఫున పాల్గొంది. ఆ తరవాత చాలా అంతర్జాతీయ అందాల పోటీల్లో మెరిసింది. తాజాగా ఈ బ్యూటీ ఇస్టాగ్రమ్ ను వేదికగా చేసుకొని కనీసం బికినీ కూడా లేకుండా రెచ్చిపోతుంది. కలర్ తక్కువగాని అందాలకు ఏ మాత్రం కొరత లేదు. 


ఇకపోతే ఈ అమ్మడు ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ప్రపంచ ప్రఖ్యాత ప్లేబాయ్ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌పై నగ్నంగా కనిపించి పాపులర్ అయ్యింది నికిత. ఆ తరవాత ఇంటర్నెట్‌లో సెన్సేషనల్ ఫొటోలతో ఫుల్ క్రేజ్ సంపాదించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన నికిత (అసలు పేరు దుర్గా శివశంకర్ గోఖలే) 17 ఏళ్ల వయసులోనే మోడలింగ్ కెరీర్‌ను మొదలుపెట్టింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నికిత మోడల్ కాకముందు ఒక కంపెనీకి ఫైనాన్సియల్ అడ్వైజర్‌గా కూడా పనిచేసింది. మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన తరవాత నాగ్‌పూర్‌లో సొంతంగా స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ కంపెనీని ప్రారంభించింది. సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా న్యూడ్ ఫొటోలో దర్శనం ఇచ్చింది మీరు ఓ పారి చూడండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: