ఊష్మానియా పూర్వ విద్యార్ధి నాయకుడు జార్జిరెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన చిత్ర జార్జిరెడ్డి.. తాజాగా ఇవాళ రిలీజ్ సినిమా మంచి టాక్ తూ దూసుకుపోతుంది. అయితే విద్యార్థులకు అండగా ఉన్న లోకనాయకుడు విద్యార్ధి నాయకుడు జార్జిరెడ్డి ఎందుకు ప్రాణాలను కోల్పోయాడు. అసలు అతనిని ఎందుకు చంపాడు అనే విషయం ఫై సినిమా సినిమా కథ నడుస్తుందని అర్తమవుతుంది. 


వండగవీటి ఫెమ్ సందీప్ కుమార్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ మాటలు సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. మరో విశమేంటంటే ఎవరు అతనిని చంపాడు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఇప్పటికి వరకు ఈ సినిమా లో నుండి రిలీజ్ ఆయిన పోస్టర్స్ సినిమాను విజయాలవైపు తీసుకెళ్లాయి. 


ఈ సినిమాకు ముందునుండే భారీ అంచనాలను తీసుకురాగా. ఇప్పుడు సెలెబ్రెటీలు మాత్రం సినిమాపై చురకలు అంటించడంతో సినిమా ఇప్పటివరకు మంచి టాక్ తో దూసుకుపోతుంది . తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయినా ఈ సినిమా ఉదయం 9 గంటల షో కె రిజల్ట్ తెలిసిపోయింది. సినిమా మొత్తం హైపర్ యాక్టివిటీతో చేశారనే మాటలను మూట కట్టుంది. మొత్తానికి సినిమా బాగుందనే మాటలు అందుకుంది. 


రిపీట్ గా కొన్ని సీన్స్ తెరకెక్కించడంతో సినిమా స్థాయి పూర్తిగా మారిందనే చెప్పాలి. మిశ్రమ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాలో ఎంతవరకు ఉంచాలో అంతవరకే సీన్లు ఉంచారని టాక్ వినపడుతుంది. ఇకపోతే ఈ సినిమా లో కోన్ని ఎమోషన్ సీన్స్ పెట్టారని ప్రజలు అభిప్రాయపడ్డారు ముందునుండే ఈ సినిమా పై బజ్ ను క్రియేట్ చేసిన చిత్రబృందానికి మొత్తానికి ఈ సినిమా హిట్ ను ఇచన్దనే టాక్ వినపడుతుంది.ఇకపోతే ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ మాత్రం వచ్చాయో కాసేపట్లో తేలనున్నాయి.. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: