బుల్లితెరపై నిత్యం ఏదొక షో లో కనిపిస్తూ ప్రేక్షుకులను ఆకట్టుకుంటూ వస్తున్నా వారిలో యాంకర్స్ మెయిన్ గా చెప్పుకోవచ్చు.. అనేక రకాల షో ల  ద్వారా బుల్లితెరపై యాంకర్లు తళుక్కుమన్న షోల విషయానికొస్తే .. ముఖ్యంగా వినపడే షో ల లో ఈటీవీలో  ప్రసారమయ్యే జబర్దస్త్, ఈటీవీ ప్లస్ లోని పటాస్ షో లు.. ఈ రెండు షో లు అతి తక్కువ సమయంలో బాగ్ పాపులర్ అయ్యాయి. 

 

కామెడీని పంచుదామనుకొని పరిచయమైనా ఈ షోల లో యాంకర్లు తమ అందాల ప్రదర్శన చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ షో ల ద్వారా యాంకర్లు బాగా ఫెమస్ అయ్యారు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ రష్మీ, అనసూయలు వ్యాఖ్యాతలు గా వ్యవహరించగా.. పటాస్ షో లో మొదట శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది.. 

 

యాంకర్ రవి శ్రీముఖిల ఆన్ స్రీన్ రొమాన్స్ యువతకు బాగా నచ్చడంతో యువత బాగా ఈ షో ను చూస్తున్నారు. దానితో రేటింగ్ కూడా బాగా ఎక్కువగా వచ్చిందనే చెప్పాలి. దీనితో మరింత రెచ్చిపోయిన వీరిద్దరూ శృతి మించిన మాటలతో, స్టేజ్ రొమాన్స్ తో ఎక్కువ చేయడంతో అందరి నోట్లో వీరే పేరు నానుతూ వచ్చింది. పటాస్ కు గుడ్ బై చెప్పిన శ్రీముఖి ఇప్పుడు కొత్త షో లో కనిపించనుంది. 

 


బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్ళినందువలను ఇప్పుడు ఆ షో లో యాంకర్ వర్షిణి, చలాకి చంటిలు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా షో క్రేజ్ పెరగడానికి యాంకర్ వర్షిణి ఓ స్టూడెంట్ బుగ్గను కొరికింది. ప్రస్తుతం  ఆమె బుగ్గను కోరుకుతున్న ఎపిసోడ్  ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లతో కామెంట్లు కూడా అందుకుంటుంది.  ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: